రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పాతపట్నం మండలాన్ని తుపాను ప్రభావిత మండలంగా ప్రకటించాలి
24 Oct 2018 3:28 PM
శ్రీకాకుళం: పాతపట్నం మండలాన్ని తుపాను ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండు చేస్తూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. వైయస్ఆర్సీపీ నాయకురాలు రెడ్డిశాంతి పాతపట్నం మండలంలో పర్యటించి తుపాను బాధితులను పరామర్శించారు. అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు.