మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఫిరాయింపు నేతకు ప్రజలు బుద్ధిచెబుతారు..
20 Oct 2018 12:07 PM
విజయనగరంః అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన బొబ్బిలి రాజులకు రాబోయే ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని వైయస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసగించిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. బొబ్బిలిలో వైయస్ జగన్ బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన చూస్తే టీడీపీపై ప్రజలు వ్యతిరేకిత ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమవుతుందన్నారు. బొబ్బిలిలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు.