బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
హత్యాయత్నంపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలి
01 Nov 2018 4:44 PM
కర్నూలుః వైయస్ జగన్పై హత్యాయత్నం కుట్రలో చంద్రబాబు,లోకేష్ ,మంత్రులు ఉన్నారని వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి ఆరోపించారు.ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలు అ«ధర్మ పోరాట దీక్షలుగా అభివర్ణించారు. ప్రజలు మోసం చేసే దీక్షలుగా భావిస్తున్నారన్నారని .వైయస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.