వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తిత్లీ తుపాన్పై కేంద్రం ఉదారంగా సాయం చేయాలి
29 Oct 2018 11:08 AM
ఢిల్లీః ఏపీ పోలీసుల విచారణపై సందేహాలున్నాయని వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు మాకు సంబంధం లేదు కేంద్రం పరిధిలో ఉందంటూ చంద్రబాబు మాట్లాడిన తీరును హోంమంత్రికి వివరించామన్నారు. రాజ్నాథ్ సింగ్ స్పందించి ఈ ఘటనపై చర్చించి సమగ్ర విచారణ చేస్తామన్నారని తెలిపారు. తిత్లీ తుపాన్పై కూడా కేంద్రం ఉదారంగా స్పందించి సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దానికి కూడా రాజ్నాథ్ సానుకూలంగా స్పందించారన్నారు.