మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్పై హత్యాయత్నం ముమ్మూటికీ చంద్రబాబు కుట్రే..
29 Oct 2018 1:16 PM
తిరుపతిః వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటన ముమ్మాటికీ చంద్రబాబు కుట్రే అని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్కు తుదముట్టించడానికి ప్రయత్నించారన్నారు. అదృష్టవశాత్తు జగన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారన్నారు. జగన్ లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణలో వాస్తవాలు బయటకు రావని, అందుకే థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. చంద్రబాబుకు మానవత్వం లేదన్నారు. అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగితే వైయస్ఆర్ చంద్రబాబును పరామర్శించడమే కాకుండా దీక్ష కూడా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు జగన్ను పరామర్శించకుండా ఆయనమీదే నిందలు మోపారన్నారు.