వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వాస్తవాలను వక్రీకరించారు..
20 Sep 2018 2:04 PM
పుష్కరాల ఘటనలో కలెక్టర్ ప్రాథమిక నివేదిక తుంగలో తొక్కారు..
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతిః గోదావరి పుష్కరాల ఘటనపై సోమయాజులు కమిషన్ నివేదిక దుర్మార్గంగా ఉందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించారన్నారు. భక్తులు, మీడియాపై నిందులు వేయడం దారుణమని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిజాలను మరుగుపరిచారన్నారు.. చంద్రబాబు ప్రచార యావ వల్లే 29 మంది చనిపోయారని, అప్పటి కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను కూడా పరిగణించలేదని ఆరోపించారు.