మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఇంటింటికీ నవరత్నాలు
11 Sep 2018 12:55 PM
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాల వంటి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలోని విశాఖ ఫంక్షన్ హాలులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ల సమావేశం కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ నవరత్నాల బ్రోచర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన నవరత్నాల గురించి వివరిస్తూ..ప్రజల్లోకి ఈ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ కో-ఆర్డినేటర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, 175 అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు.