నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
వైయస్ జగన్తోనే బీసీలకు న్యాయం
06 Aug 2018 6:21 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం వైయస్ఆర్ జిల్లా పార్టీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. నమ్మిన వారిని నట్టేటా ముంచే నైజం చంద్రబాబుదని, నమ్మిన వారిని ఆదుకునే నైజం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానిదని వైయస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. బీసీలను ఎన్నికల్లో వాడుకొని అన్ని విధాల చంద్రబాబు ముంచారని మండిపడ్డారు. త్వరలోనే బీసీ అధ్యయన కమిటీ నివేదికను వైయస్జగన్కు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర తరువాత బీసీ గర్జన చేపడుతున్నట్లు వెల్లడించారు.