కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
దాడికి వైఎస్సార్సీపీ ఖండన
09 Jul 2015 7:06 PM
హైదరాబాద్) విధి నిర్వహణలో ఉన్న మహిళా తహశీల్దార్
పై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన గూండాల దాడిని వైఎస్సార్సీపీ ఖండిస్తోందని పార్టీ అధికార
ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. వెంటనే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక మహిళా అధికారిపై దాడి చేస్తే ఎందుకు పట్టించుకోవటం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రశ్నించిన అధికారులపై టీడీపీ ఎదురు కేసులు పెడుతోందని ఆరోపించారు.