సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
రైతు సమస్యలపై వైయస్ఆర్సీపీ వాయిదా తీర్మానం
16 May 2017 10:55 AM
అమరావతి: రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే స్పీకర్ రైతు సమస్యలపై చర్చకు అనుమతించకుండా జీఎస్టీ బిల్లుపై చర్చకు అనుమతించారు. దీంతో విపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరి రైతు సమస్యలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను పట్టించుకోకుండా శాసన సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చర్చను కొనసాగించడంతో సభ విపక్ష సభ్యుల నినాదాలతో హోరెత్తింది.