పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్ దీక్ష విరమణ
02 May 2017 3:31 PM
గుంటూరుః ప్రజాపోరాట యోధుడు, వైయస్సార్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దీక్ష విరమించారు. రైతులు నిమ్మరసం ఇచ్చి వైయస్ జగన్ దీక్షను విరమింపజేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల పాటు వైయస్ జగన్ గుంటూరు వేదికగా దీక్ష కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జననేత దీక్షకు మద్దతు పలికారు. రైతుల సమస్యలపై మొండివైఖరి అవలంభిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, అన్నదాతల పక్షాన వైయస్ జగన్ పోరాటం కొనసాగిస్తున్నారు.