మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
నాయకన్ గూడెంకు వైయస్ జగన్
22 Aug 2016 10:55 AM
హైదరాబాద్) ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఖమ్మం జిల్లాకు వెళుతున్నారు. ఖమ్మం పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న నాయకన్ గూడెం దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. ఆగి ఉన్న లారీని తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా సింహాచలం దైవ దర్శనానికి వెళుతున్నట్లు తెలుస్తోంది.