చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మే 1,2 తేదీల్లో వైయస్ జగన్ రైతు దీక్ష
21 Apr 2017 12:28 PM
హైదరాబాద్ః టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతుల నానా అవస్థలు పడుతున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రైతులను ఆదుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గుంటూరు వేదికగా రైతు దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో తలపెట్టిన దీక్షను మే 1,2 తేదీలకు వాయిదా వేసినట్లు చెప్పారు. రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మద్దతు ధర కోసం ప్రభుత్వం మెడలు వంచుదామని ధైర్యం చెప్పారు.