నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేస్తాం
18 Jul 2018 2:36 PM
తూర్పు గోదావరి: గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం వైయస్ జగన్ను ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ కలిశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ కాక కష్టపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే మాకు ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ..వైయస్ఆర్సీపీ అ«ధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీ వర్కర్లను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు. వైయస్ జగన్ హామీపై గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ హర్షం వ్యక్తం చేశారు. తామంతా వైయస్ జగన్ వెంటే ఉంటామని మద్దతు తెలిపారు. వైయస్ జగన్ను సీఎం చేసుకుంటామని వారు నినదించారు.