మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
గవర్నర్ ను కలిసిన వైయస్ జగన్
03 Apr 2017 2:37 PM
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. వైయస్సార్సీపీ సింబల్ పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడంపై వైయస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వైయస్ జగన్ అన్నారు.