రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మాచర్లకు బయలు దేరిన జననేత వైఎస్ జగన్
02 May 2016 9:17 AM
హైదరాబాద్) కరువు, తాగునీటి ఎద్దడి వంటి సమస్యల మీద ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ధర్నాకు దిగుతోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నా లో ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్లారు. నేరుగా మాచర్లకు ఆయన వెళుతున్నారు. అక్కడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాలో పాల్గొంటున్నారు. ఇందులో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.