అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వేంపల్లి క్రాస్రోడ్డుకు జననేత
07 Nov 2017 12:44 PM
వేంపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర వేంపల్లి క్రాస్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా జననేత క్రాస్రోడ్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్ను కలుసుకొని తమ బాధలు చెప్పుకునేందుకు ఇప్పటికే క్రాస్రోడ్డు మొత్తం జనసంద్రంతో నిండిపోయింది. మహిళలు, వృద్ధులతో వైయస్ జగన్ మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు.