మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ అవినాష్రెడ్డి రెండో రోజు పాదయాత్ర ప్రారంభం
25 Sep 2018 11:16 AM
వైయస్ఆర్ జిల్లా : వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా వైయస్ఆర్సీపీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టారు. ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైయస్ఆర్సీపీ తాజా, మాజీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. తొండురూ మండలం బుచుపల్లె నుంచి మొదలైన ఈ పాదయాత్ర కృష్ణంగారిపల్లి వరకు కొనసాగనుంది. ఈ నెల 24న మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి పైడిపాలెం జలాశయం వద్ద వైయస్ఆర్ విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం చేశారు.అక్కడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రెండో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పులివెందుల వరకు ఈ యాత్ర సాగనుంది.