విజయమ్మ దీక్ష పోస్టర్ విడుదల

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న 48 గంటల ఫీజు దీక్ష పోస్టర్‌ను ఏలూరులో శుక్రవారం విడుదల చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Back to Top