కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
'వైయస్ కుటుంబాన్ని కించపరిస్తే తస్మాత్'
26 Nov 2012 5:31 PM
హైదరాబాద్, 26 నవంబర్ 2012: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో నిలువునా అమ్మేశారని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు హెచ్.ఎ. రెహ్మాన్ దుయ్యబట్టారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డి కుటుంబంపై అవాకులు, చవాకులు పేలితే నాలుక కోస్తామని ఆయన సోమవారం ఇక్కడ హెచ్చరించారు. మంత్రులను కాపాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ జగన్పై ఎందుకు కక్షకట్టిందో చెప్పాలని రెహ్మాన్ డిమాండ్ చేశారు. ల్యాంకో సంస్థల అధినేత లగడపాటి రాజగోపాల్కు, కేసీఆర్ కుమారుడు కేటీఆర్కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.