కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
మాజీ రాష్ట్ర పతి కలాం జయంతి వేడుకలు
15 Oct 2018 2:50 PM
మాజీ రాష్ట్ర పతి ఎపిజె అబ్దుల్ కలాం జయంతిని వైయస్ ఆర్ కడప జిల్లా
పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి , కలాం చిత్రపటానికి
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత దేశాన్ని ప్రచండ శక్తిగా చూడాలనుకున్న కలాం ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘన మైన నివాళి అన్నారు. కర్మయోగి,నిష్కళంక ఋషి, భరతమాత కు ప్రియమైన
పుత్రుడు కలాం అని, ఆయన సానుకూల
దృక్పథం తరతరాలకు అనుకరణం, ఆచరణీయమన్నారు.