మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబు పాలనలో వ్యాపారులు కష్టాలపాలు..
09 Dec 2018 11:57 AM
వైయస్ఆర్సీపీ వాణిజ్య విభాగం నేతలు..
విశాఖః చంద్రబాబు పాలనలో వ్యాపారులు కష్టాల పాలయ్యారని వైయస్ఆర్సీపీ వాణిజ్య విభాగం నేతలు కుప్పం ప్రసాద్, శ్యాంకుమార్ రెడ్డి మండిపడ్డారు. చంద్రన్న మాల్స్,హెరిటేజ్ మాల్స్ను ప్రోత్సహించడంతో చిరువ్యాపారుల జీవితాలు నాశనమయ్యాయన్నారు.జీఎస్టీపై వ్యాపారులకు స్పష్టమైన అవగాహన కల్పించలేదన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులను ఆదుకుంటామన్నారు.