కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఎమ్మెల్యే రోజా అంశంలో నేటి పరిణామాలు
21 Mar 2016 8:14 AM
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు ఒక దురదృష్టకర అంశానికి తెర లేవనుంది. ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యే రోజా ను సభలోకి అనుమతించాలంటూ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద నేడు చర్చ జరపనున్నారు. ఒక ఉన్నత న్యాయస్థానం వ్యవహార శైలిని టీడీపీ రాజకీయ నాయకులు విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్నారు. ఈ దౌర్భాగ్యకరమైన వ్యవహారానికి వైఎస్సార్సీపీ దూరంగా ఉండనుంది.
అటు, హైకోర్టు ఆదేశాల్ని టీడీపీ ప్రభుత్వం శాసనసభను అడ్డు పెట్టుకొని తుంగలోకి తొక్కిన తీరును రోజా తరుపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొని రానున్నారు. కోర్టు ధిక్కారనేరం కింద విచారణ జరపాలని కోరుతున్నారు. అటు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఈ ఆదేశాల మీద డివిజన్ బెంచ్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఉంది.