19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది..
16 Oct 2018 12:59 PM
ఎన్నికల ప్రధానాధికారికి ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదు..
అమరావతిః ఏపీ వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఓట్లను లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్ఆర్సీపీ ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారన్నారు. వైయస్ఆర్సీపీ ఓట్లను తొలగించి అడ్డదారిలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 5వేల ఓట్లు తొలగించేందుకు యత్నిస్తుందన్నారు. ఓట్లను తొలగించేందుకు టీడీపీ జౌట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకుందన్నారు. .వైయస్ఆర్సీపీ ఓట్లను తొలగించి టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. వైయస్ఆర్సీపీ ఓట్ల తొలగింపుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు