చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఐవీ రెడ్డి సమక్షంలో టీడీపీ కార్యకర్తల చేరిక
30 May 2017 5:50 PM
గిద్దలూరు నియోజకవర్గo కంభం మండలం పెద్దనల్లకాల్వ గ్రామానికి చెందిన 50 మంది తెలుగుదేశం నాయకుు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇంచార్జి ఐవిరెడ్డితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఐ.వి.రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కంభం మండల కన్వీనర్ రామిరెడ్డి శ్రీనివాస రెడ్డి , కం భం మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు