రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఎమ్మార్వోపై టీడీపీ నేతల దౌర్జన్యం
24 May 2017 11:23 AM
వైయస్సార్ జిల్లాః టీడీపీ నేతల అరాచకాలు రాష్ట్రంలో శృతిమించిపోతున్నాయి. విచ్చలవిడిగా ఇసుకమాఫియాకు పాల్పడుతూ అడ్డుకున్న వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరులో ఇసుకమాఫియాలను అడ్డుకున్న తహశీల్దార్ పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మార్వోని నిర్బంధించి యథేశ్చగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు.