రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
టీడీపీ నేతల ఓవరాక్షన్
09 May 2018 2:38 PM
విజయవాడ: మైలవరం పీఏసీఎస్ బ్యాంకు ప్రారంభోత్సవంలో అధికార తెలుగు దేశం పార్టీ నేతలు ఓవరాక్ష న్ చేశారు. వైయస్ఆర్సీపీ నేతలపై ఎంపీ కేశినేని నాని నోరు పారేసుకున్నారు. దీంతో నాని ప్రసంగాన్ని వైయస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. ఇది రాజకీయాలు మాట్లాడుకోవడానికి వేదిక కాదని హితవు పలికారు. అయినా టీడీపీ నేతలు రెచ్చిపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతే టీడీపీ నేతలు రాజకీయాలు మాట్లాడటం దారుణమన్నారు.