రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
షర్మిల పాదయాత్ర చరిత్రాత్మకం: కొండా సురేఖ
13 Oct 2012 6:23 AM
వరంగల్, 13 అక్టోబర్ 2012:
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేయనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు కుట్రలను బట్టబయలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడేందుకే వైయస్ జగన్మోహస్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టారని సురేఖ అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు తమ పోరాటం ఆగదని సురేఖ పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర కొంగజపం లాంటిదని ఆమె ఎద్దేవా చేశారు.