మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
01 Sep 2016 11:08 AM
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఏడవ వర్థంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్కు ఘనంగా నివాళులర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు ఒక సర్క్యులర్ను జారీ చేశారు. వైయస్ జ్ఞాపకాలను అన్నివర్గాల ప్రజలు స్మరించుకునేలా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటలకు రాజన్నకు నివాళులర్పించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను, అభిమానులందరినీ సమన్వయ పరుచుకుని అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, రక్తదాన, అన్నదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలని విజయసాయిరెడ్డి కోరారు.