రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజల కోసం భీష్మించుకూర్చున్నారు
07 Apr 2018 3:36 PM
ఢిల్లీ: ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్న ప్రజల కోసం దీక్ష చేస్తానని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి భీష్మించుకొని కూర్చున్నారని వైయస్ జగన్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వయస్సు 73 సంవత్సరాలు కావడంతో ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనగా ఉందన్నారు. అయినా ప్రజల కోసం దీక్ష చేస్తానంటున్నారన్నారు.వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్లు ఏం చెబుతారో చూడాలన్నారు.