మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బాబుది నీతిమాలిన రాజకీయం
05 Dec 2017 1:49 PM
ప్రకాశం: ఫిరాయింపులతో చంద్రబాబు నీతిమాలని రాజకీయాలు చేస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి కారణంగానే పోలవరం టెండర్లను కేంద్రం నిలుపుదల చేసిందని విమర్శించారు. రాష్ట్రం మాఫియాకు అడ్డగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు.