రాష్ట్ర కార్యదర్శిగా రోశయ్య నియామకం

హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన కిలారి వెంకట రోశయ్యను వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడమైనది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

Back to Top