వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గ్రామీణ వైద్యులకు గుర్తింపు లేదన్నా..
08 Dec 2018 12:51 PM
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను గ్రామీణ వైద్యులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.ఆర్ఎంపీ డాక్డర్లకు ఎగ్జామ్ పెట్టి సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వైయస్ జగన్ హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమం గురించే నిరంతరం ఆలోచించేవారని, ఆయన బాటలో వైయస్ జగన్ నడుస్తున్నారన్నారు.వైయస్ఆర్ హయాంలో గ్రామీణ వైద్యులకు గుర్తింపునిస్తూ ఎగ్జామ్ నిర్వహించడానికి టెక్కలి ఏరియా ఆసుప్రతిలో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు ప్రతిపాదనలు చేశారన్నారు.సుమారు 80 శాతం పూర్తియ్యిందని, వైయస్ఆర్ మరణం అనంతరం.. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.వైయస్ జగన్ను కలిసిన తర్వాత మాకు తప్పకుండా చేస్తారనే నమ్మకం వుందన్నారు.ఆర్ఎంపీ,పిఎంపీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు.