మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రంపచోడవరంలో పార్టీ అభ్యర్థిగా రాజేశ్వరి
22 Apr 2014 1:47 PM
హైదరాబాద్:
తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ సెగ్మంట్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంతెల రాజేశ్వరి పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను ఆమోదించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా అంతకు ముందు అనంత సత్య ఉదయభాస్కర్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనితో ఆయన స్థానంలో రాజేశ్వరి రంగంలో ఉంటారని, ఈ విషయాన్ని ఓటర్లు గుర్తుంచుకోవాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల కో ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ సోమవారం తెలిపారు. రాజేశ్వరికి అవకాశం రావడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ బరిలో ఉన్న మహిళా అభ్యర్థుల సంఖ్య 12కు పెరిగినట్లయింది.