బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
'రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు'
29 Dec 2012 10:06 AM
ధర్మవరం:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, నియోజకవర్గ నేత తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. శ్రీ జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణను పార్టీ విద్యార్థి విభాగం తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రారంభించింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన సీబీఐ పక్షపాతంతో దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. దీన్ని రాష్రప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు.