మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన ఐ.వీ.రెడ్డి
27 Apr 2017 11:10 AM
ప్రకాశంః గిద్దలూరు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐవీరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తన సొంత ఖర్చులతో ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐవీరెడ్డి మాట్లాడుతూ దేవస్థానంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.