జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
పార్వతీపురం బహిరంగ సభ టీడీపీ సమాధికి పునాది..
18 Nov 2018 11:22 AM
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్ఆర్సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త అలగింజ జోగారావు అన్నారు.నిన్న పార్వతీపురం పట్టణంలో జరిగిన వైయస్ జగన్ భారీ బహిరంగ సభ టీడీపీ ప్రభుత్వ సమాధికి పునాదిగా భావిస్తున్నానని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు అవినీతికి పరాకాష్ఠగా పేర్కొన్నారు.రైతన్నల కష్టం చంద్రబాబుకు పట్టడంలేదని మండిపడ్డారు.ప్రజలను మోసం చేయడం తప్ప న్యాయం చేసేందుకు చంద్రబాబుకు ఆలోచన లేదన్నారు. రైతుల సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.