మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కేంద్రంపై మరోసారి నోటీసు
16 Mar 2018 4:08 PM
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేసింది. శుక్రవారం లోక్సభ సెక్రటరీ జనరల్కు వైయస్ఆర్సీపీ ఎంపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు.ఈ నెల 15న వైయస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసులు తనకు అందాయని చెప్పారు. ఈ మేరకు నోటీసులను ఆమె చదివి వినిపించారు కూడా. అయితే సభ ఆర్డర్లో లేదని లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో మరోసారి అవిశ్వాస తీర్మానంపై నోటీసులు అందజేశారు.