భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు
కేంద్రంపై వైయస్ఆర్సీపీపి అవిశ్వాసం నోటీసు
09 Dec 2013 5:47 PM
ఢిల్లీ, 9 డిసెంబర్ 2013:
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తిరుగులేని, అవిశ్రాంత పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎస్పివై రెడ్డి సంతకాలు చేసిన నోటీసును స్పీకర్కు సోమవారం అందజేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఒక్క సభ్యుడు ఇచ్చినా స్పీకర్ స్వీకరిస్తారు. అయితే అవిశ్వాస తీర్మానానికి సభలో కనీసం 55 మంది మద్దతు ఉంటే తప్పనిసరిగా చర్చకు అనుమతిస్తారు.