మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నెల్లూరు సమస్యలపై వైయస్ఆర్ సిపి దృష్టి
15 Sep 2012 1:24 AM
నెల్లూరు, 15 సెప్టెంబర్ 2012: నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజాసమస్యల పరిష్కారానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం
బిగించింది. పార్టీ స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ
ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
మంచినీరు , నగరంలో పేరుకుపోతున్న చెత్త
, లోపించిన పరిశుభ్రతపై స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మురుగునీరు
నిలిచిపోయి దోమల బెడద తీవ్రంగా ఉందని, నగర వాసులు ఎంపీ దగ్గర
మొరపెట్టుకున్నారు. మునిసిపల్ కమిషనర్తో మాట్లాడి సమస్యలను
పరిష్కరిస్తామని నగర ప్రజలకు మేకపాటి హామీ ఇచ్చారు.