మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
నేడు భోగాపురం లో పర్యటన
05 Oct 2015 11:35 AM
విజయనగరం) విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఎయిర్ పోర్టు బాధితుల్ని ఆయన పలకరించనున్నారు. ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జగన్ మహారాజు పేట కు చేరుకొంటారు. అక్కడ జిల్లా పార్టీ నాయకులు వైఎస్ జగన్ కు స్వాగతం పలకనున్నారు. తర్వాత ఎ రావివలస లో రిలే నిరాహార దీక్ష శిబిరం దగ్గరకు చేరుకొంటారు. అక్కడ వారితో జగన్ మాట్లాడతు. తర్వాత గూడెపువలస కు చేరుకొని అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం కవుల వాడకు చేరుకొని అక్కడ బాధితులతో మాట్లాడతారు.