పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదే
నాగలాపురంలో షర్మిల సభ
19 Nov 2012 4:22 PM
కర్నూలు:
మరో ప్రజా ప్రస్థానం 34వ రోజు పాదయాత్ర మంగళవారం నాడు పెంచికలపాడు గ్రామంలో ప్రారంభమవుతుంది. మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల ఈ యాత్రలో నాగలాపురంలో సభానంతరం విశ్రాంతి తీసుకుంటారు. శల్కాపురం, పెదపాడు, సెయింట్ క్లార్కు స్కూలు వరకూ వెడుతుంది. అక్కడ రాత్రి బస చేస్తారు. మొత్తం 15 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.