సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
రాజీనామాలపై సీరియస్గా ఉన్నాం
26 May 2018 1:20 PM
హైదరాబాద్: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్కు పంపించామని ఎంపీ రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం నుంచి తమకు పిలుపువచ్చిందని, ఈ నెల 29న స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలుస్తామని ఆయన తెలిపారు. మేం రాజీనామాలపై సీరియస్గానే ఉన్నామని ఆయన చెప్పారు.