మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి
09 Jan 2018 4:07 PM
చిత్తూరు: వైయస్ఆర్సీపీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పి లుపునిచ్చారు. పెనుమూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..కుప్పం కంటే జీడీ నెల్లూరులో అత్యధిక మెజారిటీతో వైయస్ఆర్సీపీ గెలువబోతుందన్నారు. వైయస్ జగన్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలన్నారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో జిల్లాకు ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథంపట్టారని, రాబోయేది మనందరి ప్రభుత్వమే అన్నారు.