కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది..
01 Dec 2018 12:22 PM
శ్రీకాకుళంః టీడీపీ ప్రభుత్వం తమ నియోజకవర్గంలో వివక్ష చూపుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. నియోజకవర్గంలో తాగునీరు,సాగునీరు సమస్య అధికంగా ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు ఆధునికీకరణ పూర్తికాలేదన్నారు.రాజాం పట్టణంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. పేదలను జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయన్నారు.టీడీపీ హయాంలో అభివృద్ధి అంతా శూన్యమన్నారు. టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారని విమర్శించారు.వైయస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలికారన్నారు.పాదయాత్ర బ్రహ్మరథం పడుతున్నారని, ఖచ్చితంగా వైయస్ జగన్ సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.