మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
విద్వేషాలు పెంచేందుకే న్యాయవాదులపై దాడి
26 Aug 2013 10:35 AM
హైదరాబాద్ :
ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకే సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. సీమాంధ్ర న్యాయవాదుల సమావేశంలోకి చొరబడి తెలంగాణ న్యాయవాదులు దాడు చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడుల కారణంగా సమస్యలు మరింతగా పెరుగుతాయే కాని పరిష్కారం కావని పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులపై దాడిని ఖండించిన ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయాన్ని..రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయవాదులే ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచుతాయని విమర్శించారు.