పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మరో ప్రజాప్రస్థానం చారిత్రక అవసరం
22 Oct 2012 4:46 PM
'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ద్వారానే మహానేత వైయస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు పెట్టారని వైయస్ఆర్ సీపీ నేత, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. వైయస్ ప్రభంజనానికి అడ్డుకట్టవేయాలని జగన్ను నిర్బంధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరంగా మారిందని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతపురం: