నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా మావోల బంద్
26 Dec 2015 2:31 PM
టీడీపీ సర్కార్ బాక్సైట్ తవ్వకాలకు నిరసనగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోల బంద్ కొనసాగుతోంది. బాక్సైట్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మావోలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లోని దుకాణాలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం వెంటనే బాక్సైట్ జీవోను ఉపసంహరించచుకోవాలని మావోలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.