చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కేసులు ఎత్తివేయాలి
27 Mar 2017 11:57 AM
ఏపీ అసెంబ్లీ: ఆదోనిలో 2011లో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా చిన్న గలాట జరిగితే మత ఘర్షణకు దారి తీసిందన్నారు. అప్పట్లో ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చే శారు. అప్పటి నుంచి ఇప్పటికి మళ్లీ ఎలాంటి ఘర్షణలు జరగలేదని, ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. పాత కేసులు ఎత్తివేయాలని కోరారు.