రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
మహిళలంతా ఏకమై ప్రభుత్వంపై పోరాడుదాం..!
07 Sep 2015 2:30 PM
ఏపీలో మహిళా వ్యతిరేక పాలన నడుస్తోందని నగరి ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. రాష్ట్రంలోని మహిళలంతా ఏకమై రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై పోరాడాలని పార్టీ కార్యాలయంలో ఆమె పిలుపునిచ్చారు. హిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోజా మండిపడ్డారు. రిషితేశ్వరి ఘటనపై ప్రిన్సిపాల్ బాబు రావు మీద విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా విచారణ జరపాలన్న రోజా...వియ్యంకుడైనందునే మంత్రి నారాయణకు భయపడి గంటా శ్రీనివాసరావు కళాశాలలపై చర్యలకు వెనకాడుతున్నారని ఆరోపించారు.